Breaking News

బస్సు పాస్‌ ధరలు పెంచేశారు!


Published on: 10 Jun 2025 18:49  IST

క్షేత్రస్థాయిలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న కష్టాలను అర్థం చేసుకోకుండా బస్సు పాస్‌ ధరలను ఇష్టానుసారంగా పెంచేశారు. ఏకంగా 24 శాతం నుంచి 50 శాతం వరకు బస్‌ పాస్‌ల ధరలు పెంచుతూ సామాన్య ప్రయాణికులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం భారం వేసింది. రద్దీ అధికంగా ఉంటుందని ప్రయాణికులకు ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో బస్సు పాస్‌ ధరలు పెంచుతున్నట్టు ఆర్టీసీ ప్రకటించింది. బస్‌ పాస్‌ ధరలను పెంచడంపై ప్రయాణికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి