Breaking News

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..


Published on: 10 Jun 2025 18:57  IST

ఏపీలో ఉపాధ్యాయుల ఆందోళనలు పెరుగుతున్న దృష్ట్యా కూటమి ప్రభుత్వం దిగి వచ్చి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఎస్‌జీటీల బదిలీల అంశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఎస్‌జీటీల బదిలీల్లో వెబ్‌ కౌన్సెలింగ్‌ బదులు మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ చేపడుతామని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్సీల విజ్ఞప్తితో మాన్యువల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ప్రకటించారు.

Follow us on , &

ఇవీ చదవండి