Breaking News

విమాన ప్ర‌మాదంలో గుజ‌రాత్ మాజీ సీఎం రూపానీ మృతి


Published on: 12 Jun 2025 19:02  IST

అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో గుజరాత్ మాజీ సీఎం విజ‌య్ రూపానీ(68) మృతి చెందారు. అయితే విజ‌య్ రూపానీ మృతి చెందిన‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం కూడా అధికారికంగా ప్ర‌క‌టించింది. ఎయిరిండియా విమానం కూలిన ఘ‌ట‌న‌లో ఎవ‌రూ బ‌తికి ఉండే అవ‌కాశం లేద‌ని అహ్మ‌దాబాద్ సీపీ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా విమానంలో ప్ర‌మాదానికి ముందు ఓ వ్య‌క్తి విజ‌య్ రూపానీతో సెల్ఫీ దిగిన ఫొటో కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి