Breaking News

ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్


Published on: 17 Jun 2025 10:05  IST

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉధ్ధృతం కావడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు టెహ్రాన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అరబ్ మిత్ర దేశాలతో ఇటు ఇజ్రాయెల్‌కు, అమెరికాకు రాయబారం పంపిందని చెబుతున్నారు. ఇరువర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతలు తగ్గేలా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఘర్షణలో అమెరికా పాలుపంచుకోరాదని ఇరాన్ షరతు పెట్టినట్టు సమాచారం.

Follow us on , &

ఇవీ చదవండి