Breaking News

దేశంలో వరుసగా మూడోరోజు తగ్గిన కోవిడ్ కేసులు..


Published on: 17 Jun 2025 16:53  IST

దేశంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి. కొత్త వేరియంట్లు తగ్గుముఖం పట్టడంతో ఉపశమనం కనిపిస్తోంది.ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం వరుసగా మూడవ రోజు కూడా యాక్టివ్ కరోనా కేసులలో తగ్గుదల నమోదైంది. గత 24 గంటల్లో 428 కొత్త కేసులు నమోదయ్యాయి, యాక్టివ్ కేసులు 6,836కి తగ్గాయి. సోమవారం కోవిడ్ బారిన పడి ఒకరు చనిపోయారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో 836యాక్టివ్ కేసులున్నాయి. 14వేల 772 మంది కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి