Breaking News

నెల్లూరు రైల్వే కోర్టుకు మాజీ మంత్రి


Published on: 19 Jun 2025 15:55  IST

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఈరోజు(గురువారం) నెల్లూరు రైల్వే కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. ముత్తుకూరు సమీపంలో అనధికార టోల్ గేట్ల ఏర్పాటు కేసులో కాకాణి ఏ1 ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులోని కాకాణని పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. వాదనలు కొనసాగుతున్నాయి. అయితే గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలను కాకాణి వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి