Breaking News

రూ.లక్ష కోట్ల పెట్టుబడులే లక్ష్యం!


Published on: 24 Jun 2025 14:31  IST

రక్షణ రంగానికి చెందిన సంస్థల పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఏపీ ప్రభుత్వం మొదటిసారి ‘ఏరోస్పేస్‌.. డిఫెన్స్‌’ పాలసీ 4.0ను తీసుకొచ్చింది. ఐదేళ్ల పాటు (2025-2030 మధ్య) ఈ పాలసీ అమల్లో ఉంటుంది. రాబోయే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకు అనుగుణంగా పాలసీ విధానాలను రూపొందించింది. ఏరోస్పేస్, రక్షణ రంగంలో రాష్ట్రాన్ని గ్లోబల్‌ ఆర్‌ అండ్‌ డి, తయారీ కేంద్రంగా తీర్చిదిద్దడంఏ లక్ష్యంగా పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి