Breaking News

ఆ దేవాలయాలకూ కల్తీ నెయ్యే


Published on: 25 Jun 2025 12:03  IST

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాల్లో ప్రసాదాల తయారీకి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలిందని హైకోర్టుకు సీబీఐ నివేదించింది. టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌(ఏ4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌కాంత్‌ చావడా(ఏ5)బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి