Breaking News

ఆ సమస్య అన్ని దేశాల్లో ఉంది


Published on: 25 Jun 2025 14:16  IST

బుధవారం విజయవాడ నగరంలో ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ప్రస్తుతం అన్ని దేశాల్లో యువత సమస్య ఉందన్నారు. ఊహించని విధంగా టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయని చెప్పారు. క్వాంటమ్‌ వ్యాలీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడు ట్రెండింగ్‌‌లో ఉన్న అంశాలని. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో అద్భుతాలు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు, కాంపిటేటివ్ ఎకానమీలో మనం ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి