Breaking News

మొహర్రం పవిత్రతను గుర్తుచేసిన సీఎం చంద్రబాబు


Published on: 27 Jun 2025 10:57  IST

మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశం ఇచ్చారు. చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని.. మహమ్మద్ ప్రవక్త మనుమడు బలైన రోజు అని అన్నారు. ఈరోజుతో ఇస్లామ్ సంవత్సరం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే మొహర్రంను పురస్కరించుకుని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్‌లో స్పందించారు.

Follow us on , &

ఇవీ చదవండి