Breaking News

మోహిత్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా


Published on: 28 Jun 2025 11:57  IST

మద్యం కుంభకోణం కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. విచారణను జూలై 2కి వాయిదా వేసింది. తొందరపాటు చర్యలు తీసుకోకుండా సీఐడీ అధికారులను నిలువరించాలన్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి