Breaking News

కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం


Published on: 28 Jun 2025 15:11  IST

ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వల్లనే కాంగ్రెస్ పార్టీ బ్రతికిందని మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్న జగ్గారెడ్డిని ఆయన భార్య, కూతురే సరిదిద్దాలని అన్నారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్ పార్టీ స్టాండా అన్నది సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గారెడ్డి పై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ పార్టీ ఎంపీ.. వకీల్ సాబ్ వంకర టింకరగా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి

Advertisement