Breaking News

బల్కంపేట ఎల్లమ్మకు బంగారు చీర సమర్పణ


Published on: 30 Jun 2025 12:30  IST

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారికి ఆలయ సిబ్బంది బంగారు చీరను సమర్పించారు. వివిధ రకాల పండ్లు, పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు చేసి తమ కోరికలు తీర్చుకోవాలని ముడుపులు చెల్లించారు.మంగళవారం అమ్మవారి కల్యాణ మహోత్సవం జరగనున్న నేపథ్యంలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తారని ఆలయ నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి