Breaking News

క్వాంటమ్ వ్యాలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


Published on: 30 Jun 2025 12:43  IST

దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ట్రాల సేవలను వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. క్వాంటమ్ వ్యాలీతో రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ అంచనా వేస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి