Breaking News

అస్థికలతో అంతరిక్ష ప్రయాణం.. తిరిగొస్తుండగా..


Published on: 08 Jul 2025 14:00  IST

జర్మనీకి చెందిన ది ఎక్స్‌ప్లొరేషన్‌ కంపెనీ మిషన్‌ పాజిబుల్‌ అనే పేరుతో ఒక వింత ప్రయోగం చేపట్టింది. NYX క్యాప్సుల్‌ను డెవలప్ చేసి జూన్‌ 23న అంతరిక్షంలోకి ప్రయోగించింది. ఇందులో 166 మంది అస్థికలతో పాటు కొన్ని శాస్త్రీయ ప్రయోగాల కోసం కొన్ని రకాల విత్తనాలు, ఇతర వస్తువులను నింగిలోకి పంపించింది. అయితే, ఈ క్యాప్సుల్‌ భూమికి తిరిగి వస్తున్న సమయంలో అనుకోకుండా ప్రయోగ కేంద్రంతో కమ్యూనికేషన్ కోల్పోయి పసిఫిక్‌ మహాసముద్రంలో కూలిపోయింది.

Follow us on , &

ఇవీ చదవండి