Breaking News

బెంగళూరులో ఉగ్ర కుట్ర భగ్నం…


Published on: 09 Jul 2025 14:36  IST

తాజాగా బెంగళూరులో భారీ ఉగ్ర కుట్ర భగ్నమయ్యింది. ముగ్గురు ఉగ్రవాదులను NIA అదుపు లోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. బెంగళూరు పరప్నన అగ్రహార జైలులో పనిచేస్తున్న డాక్డర్‌ నాగరాజు, ASI చాంద్‌పాషా , ఫాతిమా అనే మహిళను అరెస్ట్‌ చేశారు.ఈ ముగ్గురు చాలా రోజుల నుంచి ఉగ్రవాదులకు సహకరిస్తునట్టు గుర్తించారు. కోలార్‌లో మరో వ్యక్తిని కూడా అదుపు లోకి తీసుకున్నారు. నిందితుల బ్యాంక్‌ ఖాతాలను పరిశీలిస్తున్నారు. గత నాలుగేళ్ల నుంచి జరిగిన ఆర్ధిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి