Breaking News

రూ. 5 కోట్ల ఆర్థిక నేరం.. భారత్‌కు మోనికా కపూర్..


Published on: 09 Jul 2025 14:55  IST

ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పురోగతి సాధించారు. దాదాపు 26 ఏళ్ల నిరీక్షణకు తెరదించారు. అమెరికాలో తలదాచుకుంటున్న ఆమెను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో భారత్‌కు తీసుకువస్తున్నారు. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందంలో భాగంగా అమెరికా మోనికా కపూర్‌ను భారత్‌కు అప్పగించింది. మోనికా తరలింపును ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ ఆమోదించింది.

Follow us on , &

ఇవీ చదవండి