Breaking News

సాగర్‌కు పొంచి ఉన్న ముప్పు


Published on: 09 Jul 2025 15:03  IST

నాగార్జునసాగర్‌ ఆనకట్టకు 1990 నుంచి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని, ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీన్ని ‘ఏ’ కేటగిరిలో పెట్టిందని, ఈ నేపథ్యంలో రిజర్వాయర్‌ను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని తెలంగాణ రాష్ట్రం పేర్కొంది. ఇదే అంశంపై కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) చైర్మన్‌కు తెలంగాణ ఈఎన్‌సీ(జనరల్‌) మహమ్మద్‌ అంజద్‌ హుస్సేన్‌ ఈనెల 4వ తేదీన లేఖ రాశారు. ఎస్పీఎఫ్‌ బలగాలు కాపలా కాయడానికి అనుమతించాలని ఈఎన్‌సీ కోరారు.

Follow us on , &

ఇవీ చదవండి