Breaking News

ఒవైసీ ఫాతిమా కాలేజీపై హైడ్రా కమిషనర్ క్లారిటీ


Published on: 09 Jul 2025 16:31  IST

పాతబస్తీలోని సూరం చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ గురించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. ఈ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదనే దానిపై క్లారిటీ ఇచ్చారు ఏవీ రంగనాథ్.ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారని, పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ కావడంతోనే దానిపై చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తున్నామని చెప్పుకొచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి