Breaking News

రిటైర్మెంట్‌పై తొలిసారి మౌనం వీడిన విరాట్‌ కోహ్లీ..!


Published on: 09 Jul 2025 17:11  IST

టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ కావాలనే తన నిర్ణయంపై తొలిసారి విరాట్‌ కోహ్లీ తొలిసారి స్పందించాడు. లండన్‌లో యువరాజ్ సింగ్ నిర్వహించిన ఛారిటీ కార్యక్రమంలో విరాట్‌ మాట్లాడుతూ తన వయసే రిటైర్మెంట్‌లో కీలక పాత్ర పోషించిందని చెప్పాడు. ‘నేను రెండు రోజుల కిందట నా గడ్డానికి రంగు వేసుకున్నాను. మీరు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి మీ గడ్డానికి రంగు వేసుకునే సమయం వచ్చిందంటే రిటైర్మెంట్‌ పలకాల్సిన సమయం వచ్చిందని అర్థం’ అంటూ అందరినీ నవ్వించాడు విరాట్‌.

Follow us on , &

ఇవీ చదవండి