Breaking News

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్‌ పంపిణీ


Published on: 09 Jul 2025 18:58  IST

విద్యార్థులు చదువుతో పాటు వివిధ రకాల పోటీల్లో రాణించాలంటే లక్ష్య సాధనతో పాటు నిరంతరం కృషి చేయాలని అక్షర కౌముది సంస్థ అధ్యక్షురాలు తులసి విజయ లక్ష్మి అన్నారు. బుధవారం అక్షర కౌముది సేవా సంస్థ దాతల సహకార సంయుక్త అధ్యర్యంలో నేరేడ్‌మెట్‌ ప్రాథమిక పాఠశాలలో విధ్యార్థులకు ఉచిత నోట్‌బుక్స్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సంస్థ అధ్యక్షురాలు మాట్లాడుతూ సమాజ సేవలో అక్షర కౌముది సంస్థ ముందుంటుందని, నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి