Breaking News

మంత్రి ఉత్తమ్‌‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ


Published on: 10 Jul 2025 10:41  IST

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ సభలు నిర్వహించి, ట్రాఫిక్ జామ్ చేసిన నేపథ్యంలో ఉత్తమ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి