Breaking News

రాజాసింగ్ రాజీనామాకు బీజేపీ అధిష్టానం ఆమోదం..


Published on: 11 Jul 2025 15:02  IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది. ఇటీవల జరిగిన BJP రాష్ట్ర అధ్యక్ష ఎంపికపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. జూన్ 30న తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపారు రాజాసింగ్. అలాగే ఆయన భవిష్యత్తు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. అటు ఎమ్మెల్యే పదవిపై కూడా ఆయన స్పందించాల్సి ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి