Breaking News

అనుభవాలను పంచుకున్న ఆనంద్ మహీంద్రా


Published on: 15 Jul 2025 11:33  IST

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఇటీవలె 44 ఏళ్ల కెరీర్‌ను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సుదీర్ఘ కెరీర్‌లో తన అనుభవాలను, సక్సెస్ మంత్రాను సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మరియు సమస్యలు శాశ్వతం కాదని సందేశం ఇచ్చారు. 'నా 44 ఏళ్ల కెరీర్‌లో నేను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఏదీ శాశ్వతం కాదు అనేది. కఠినమైన సమయాలు, ఒత్తిడి, ఎదురుదెబ్బలు.. అన్నీ తొలగిపోతాయి సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి