Breaking News

నిర్లక్ష్యంగా ఉంటే వేటే..సీఎం రేవంత్ రెడ్డి..


Published on: 22 Jul 2025 12:09  IST

రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం, పాలనపై పట్టుసాధించేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త దారిలో వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్‌ల నుంచి రోజువారీ వర్క్ రిపోర్ట్ అడుగుతున్నారు. వర్షాలు కురుస్తున్న వేళ పరిపాలన, జనజీవన ఇబ్బందులపై సర్కార్‌ దృష్టి సారించింది. వానలు, సీజనల్‌ వ్యాధులు, నీళ్లను ఒడిసిపట్టుకొని అవసరం మేర వినియోగించుకోవడం, యూరియా నిల్వలు, రేషన్‌ కార్డుల పంపిణీపై కలెక్టర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

Follow us on , &

ఇవీ చదవండి