Breaking News

మరణ శిక్ష నుంచి తప్పించుకున్న నిమిష..!


Published on: 22 Jul 2025 12:30  IST

హత్య కేసులో యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ శిక్ష రద్దు చేశారు. ఈ విషయాన్ని మంగవారం యెమెన్ రాజధాని సనా నుంచి డాక్టర్ కె.ఎ. పాల్ ప్రకటించారు. నిమిష త్వరలో భారతదేశానికి తిరిగి వస్తారని అన్నారు. భారత ప్రభుత్వ అధికారులు, యెమెన్ నాయకులతో వరుసగా పది రోజులు పగలు, రాత్రి చర్చించి ఈ గొప్ప విజయాన్ని సాధించానని వెల్లడించారు. ఇందుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీకి, యెమెన్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి