Breaking News

సైట్‌ క్లియరెన్స్‌ కోసం ఏపీ దరఖాస్తు


Published on: 22 Jul 2025 14:13  IST

చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కోసం సైట్‌ క్లియరెన్స్‌ అనుమతుల కోసం  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం గత జూన్‌లో దరఖాస్తు చేసిందని కేంద్ర పౌర విమాన సహాయ మంత్రి మురళీధర్‌ మోహోల్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వారానికి 1194 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయని పేర్కొన్నారు. సోమవారం, రాజ్యసభలో టీడీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు..

Follow us on , &

ఇవీ చదవండి