Breaking News

అమరావతి రైల్వే లైన్ విషయంలో ట్విస్ట్..


Published on: 22 Jul 2025 16:59  IST

అమరావతి రైల్వే లైన్ విషయంలో భూములు ఇచ్చేందుకు కొందరు రైతులు ముందుకు రావడం లేదు. పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అమరావతి నుంచి తొలి దశలో 27 కిలో మీటర్లు రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో భూసేకరణ చేపట్టారు. ఇప్పటికే రాజధాని పరిధి 12 గ్రామాల్లో రైల్వే లైన్ వెంబడి మార్కింగ్ వేశారు. కొప్పరావూరులో 2.57 కిలో మీటర్ల రైల్వే ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేపడుతున్నారు. అయితే కొందరు రైతులు అభ్యంతరాలు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి