Breaking News

నడ్డాను కలిసిన తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు


Published on: 22 Jul 2025 17:28  IST

భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలపైనా, పార్టీ భవిష్యత్ కార్యాచరణపైనా విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే, తెలంగాణలో బీజేపీ ఆధిపత్యాన్ని పెంచే దిశగా అనుసరించాల్సిన మార్గాలుపై నడ్డా స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. నడ్డా సూచించిన వ్యూహాలు బీజేపీకి నూతన ఉత్సాహాన్ని నింపనున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి