Breaking News

ఇయ్యాల(జులై 23) స్కూళ్లు, కాలేజీలు మళ్లీ బంద్..


Published on: 23 Jul 2025 09:29  IST

రాష్ట్రంలోని స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఇయ్యాల(జులై 23)బుధవారం వామపక్ష విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్​ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. రజినీకాంత్, టి. నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, లక్ష్మణ్ కోరారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి