Breaking News

వైకాపా నేతలపై పవన్‌ కల్యాణ్‌ మండిపాటు


Published on: 23 Jul 2025 09:48  IST

‘వైకాపా నాయకులు కోసేస్తాం, నరికేస్తాం అంటే ఇక్కడెవరూ చేతులు కట్టుకుని కూర్చోరు కదా! అలా మాట్లాడడం, బెదిరించడం వాళ్ల నైజం.. అవన్నీ ఎదుర్కొని నిలబడ్డాం కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగాం. వాళ్లవన్నీ తాటాకు చప్పుళ్లు’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు మద్య నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి.. మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు దోచుకున్నారని, కల్తీ మద్యంతో అనేకమంది బతుకుల్ని ఛిద్రం చేశారని ధ్వజమెత్తారు.

Follow us on , &

ఇవీ చదవండి