Breaking News

మహిళల అక్రమ రవాణా కుట్ర భగ్నం..


Published on: 23 Jul 2025 14:59  IST

పశ్చిమ బెంగాల్‌ నుంచి బిహార్‌కు బయల్దేరిన న్యూ జల్పాయ్‌గురి-పట్నా క్యాపిటల్‌ ఎక్స్‌ప్రెస్‌లో పెద్ద సంఖ్యలో యువతులు ఎక్కారు. టీసీ టికెట్ చెకింగ్ కోసం వచ్చిన సమయంలో ఎవరి వద్ద టికెట్లు లేవు. గాక, అందరి చేతులపై కోచ్‌లు, బెర్త్ నెంబర్లు స్టాంప్‌లు ఉండటంతో అనుమానం మరింత బలపడింది. దీంతో, వెంటనే అధికారులు అప్రమత్తమై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) కు సమాచారమిచ్చారు. రైళ్లో తరలిస్తున్న 56 మంది అమ్మాయిలను వాళ్ల కుటుంబాలకు అప్పగించారు అధికారులు.

Follow us on , &

ఇవీ చదవండి