Breaking News

భారత్‌ బాటలోనే జపాన్‌..?


Published on: 29 Aug 2025 12:23  IST

అధిక టారిఫ్‌లతో అమెరికా భయపెడుతున్నా.. అగ్రరాజ్యం ఒత్తిడికి భారత్‌ తలొగ్గట్లేదు. ఇప్పుడు జపాన్‌ కూడా అదే బాట పట్టినట్లు తెలుస్తోంది. వాణిజ్య చర్చల్లో భాగంగా టోక్యోతో పెట్టుబడుల ఒప్పందం చేసుకునేందుకు అమెరికా సిద్ధమైంది. అయితే, ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అది కుదిరే సంకేతాలు కన్పించట్లేదు. ఈ ఒప్పందం నిమిత్తం చేపట్టాల్సిన యూఎస్‌ పర్యటనను చివరి నిమిషంలో జపాన్‌ మంత్రి రద్దు చేసుకోవడమే ఇందుక్కారణం.

Follow us on , &

ఇవీ చదవండి