Breaking News

హైదరాబాద్‌లో బీచ్‌!


Published on: 29 Aug 2025 14:54  IST

సముద్రతీరం లేని, భూపరివేష్టిత రాష్ట్రం మనది! అయితే రాజధాని హైదరాబాద్‌లో అచ్చంగా ‘సముద్ర తీరంలాంటి సముద్ర తీరం’లో విహరించే అవకాశం రానున్న రోజుల్లో పర్యాటక ప్రియులకు దక్కనుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండల పరిధిలోని కొత్వాల్‌గూడ పరిధిలో 35 ఎకరాల విస్తీరణంలో రూ.225 కోట్లు వెచ్చించి కాల్పానిక సముద్ర తీరాన్ని (ఆర్టిఫిషియల్‌ బీచ్‌) నిర్మించనున్నారు. దీని నిర్మాణం వచ్చే డిసెంబరులోనే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి