Breaking News

ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం


Published on: 01 Sep 2025 14:59  IST

చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు దర్శనమిచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలుసుకోగానే హృదయపూర్వక ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, వ్లాదిమిర్ పుతిన్ చైనాలోని టియాంజిన్‌లో చర్చలు జరిపారు. పుతిన్‌తో భేటీ విషయాన్ని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి