Breaking News

వారికి.. సీఎం వార్నింగ్


Published on: 01 Sep 2025 17:13  IST

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే ముందు పది సార్లు ఆలోచించాలని నెటిజన్లకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ మీడియా వేదికగా మహిళల ఆత్మగౌరవం దెబ్బ తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నెటిజన్లకు సీఎం చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా పర్యటనలో భాగంగా బోయనపల్లిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన అనంతరం మనకు అనేక కష్టాలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి