Breaking News

టీటీడీకి ఎలక్ట్రిక్‌ బస్సు విరాళం..


Published on: 03 Sep 2025 17:24  IST

తాజాగా చెన్నైకి చెందిన స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గ‌ణేష్ మ‌ణి, చీఫ్ క‌మ‌ర్షియ‌ల్ ఆఫీస‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ్‌ తిరుమల తిరుపతి దేవస్తానానికి ఎలక్ట్రిక్‌ బస్సును విరాళంగా ఇచ్చారు. బుధవారం కంపెనీ పతినిధులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు స్విచ్ మొబిలిటీ ఆటోమోటివ్ లిమిటెడ్ సీఈవో గణేష్. అనంతరం రూ.1.33 కోట్ల విలువైన విద్యుత్‌ బస్సును టీటీడీరి అందజేశారు. ఈ మేరకు కొత్త ఎలక్ట్రిక్‌ బస్సు తాళాలను టీటీడీ అద‌న‌పు ఈవో సీహెచ్ వెంక‌య్య చౌద‌రికి అందించారు.

Follow us on , &

ఇవీ చదవండి