Breaking News

మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు


Published on: 22 Sep 2025 11:51  IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సందర్భంగా విజయవాడ నార్ల తాతారావు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా కాలుష్యంపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కాల పరిమితి ముగిసినా ఇంకా కొనసాగిస్తున్నారన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో నిర్వహణకు కనీసం రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు.

Follow us on , &

ఇవీ చదవండి