Breaking News

భారతీయ శాటిలైట్లకు ‘బాడీగార్డులు’!


Published on: 23 Sep 2025 17:00  IST

భూ కక్ష్యలోకి పంపిన ఉపగ్రహాలను కాపాడుకోగలిగే సామర్థ్యాన్ని మరింత పెంచుకునేందుకు భారత్‌ ప్రయత్నిస్తున్నది. కక్ష్యలో తిరిగే రోదసి నౌకకు ఎదురయ్యే ముప్పును గుర్తించి, తిప్పికొట్టేందుకు బాడీగార్డ్‌ శాటిలైట్లను అభివృద్ధి చేయాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. పాకిస్థాన్‌పై మే నెలలో నిర్వహించిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో శాటిలైట్ల పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ వివరాలను తెలిసిన అధికారులను ఉటంకిస్తూ ‘బ్లూమ్‌బర్గ్‌’ ఈ కథనాన్ని ప్రచురించింది.

Follow us on , &

ఇవీ చదవండి