Breaking News

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ప్రజల ఓటు బీఆర్‌ఎస్‌కే


Published on: 23 Sep 2025 17:20  IST

సర్వే ఫలితాలపై సెఫాలజిస్టు సైదులు వివరణ కోరగా, జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తున్నట్టు తన సర్వేలో తేలినట్టు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ మూడుశాతం ఎడ్జ్‌లో ఉన్నట్టు చెప్పానని వివరించారు. కానీ ఆయన 10 టీవీకి ఇచ్చిన నివేదిక గ్రాఫ్‌ చిత్రాలను ఆ చానల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ నివేదికల ప్రకారం సైదులు చేసిన సర్వేలో బీఆర్‌స్‌ పార్టీకి స్పష్టమైన ఎడ్జ్‌ ఉన్నట్టు కనిపిస్తున్నది.

Follow us on , &

ఇవీ చదవండి