Breaking News

వార్‌ వన్‌సైడేనా.. గ్రేటెస్ట్‌ రైవల్రీ ఇక పాతమాటేనా!


Published on: 23 Sep 2025 17:58  IST

ప్రపంచ క్రికెట్‌లో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగే మ్యాచ్‌లకు (ఏ ఫార్మాట్‌లో అయినా) ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనధికారికంగా అది తుపాకులు, తూటాలు లేని సమరం. అభిమానులకది మైదానంలో ఇరుజట్ల నుంచి 11 మంది ఆయుధాలు లేని సైనికులు బంతి, బ్యాట్‌తో హోరాహోరీగా పోరాడే రణక్షేత్రం.తాజాగా భారత టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ అయితే ‘ఇకనుంచి ఆ జట్టును ‘ప్రత్యర్థి’ అనొద్దు’ అని చెప్పడం చర్చనీయాంశమైంది.

Follow us on , &

ఇవీ చదవండి