Breaking News

యూరియా కొరత.. దిగుబడుల్లో కోత!


Published on: 23 Sep 2025 18:40  IST

వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా యూరియా కొరతతో అదునుకు వేయాల్సిన సమయంలో రైతులు ఎరువు వేయలేకపోతున్నారు. దీంతో ఎదుగుదల లోపించి, ఆయా పంటల దిగుబడులపై తీవ్ర ప్రభావం పడనున్నది. అన్నదాతలు తీవ్రంగా నష్టాలు చవిచూడనున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి