Breaking News

జార్ఖండ్‌లో ముగ్గురు మావోయిస్టుల హతం


Published on: 24 Sep 2025 11:16  IST

గుమ్లాలో భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. అనంతరం వారి దగ్గర నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గుమ్లాలో మావోయిస్టుల ఉన్నారన్న సమాచారంతో.. దాడి చేసిన భద్రతా దళాలు మావోయిస్టులను మట్టుపెట్టాయి. ఇరువర్గాల మధ్య భీకర ఎదరుకాల్పులు జరిగినట్లు సమాచారం. అయితే ఇప్పటికి కాల్పులు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి