Breaking News

విద్యార్థినులపై లైంగిక వేధింపులు..


Published on: 24 Sep 2025 11:30  IST

విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఢిల్లీ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్‌ మీద కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్‌‌లో‌ ఉన్న ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ చైతన్యానంద సరస్వతి పై ఈ కేసు నమోదు చేశారు. అయితే, ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు.సదరు విద్యాసంస్థలో EWS స్కాలర్‌షిప్ కింద PGDM కోర్సులు చదువుతున్న ఏకంగా 17 మంది విద్యార్థినులు డైరెక్టర్ చైతన్యానంద మీద ఫిర్యాదు చేయడం విశేషం

Follow us on , &

ఇవీ చదవండి