Breaking News

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు


Published on: 25 Sep 2025 18:25  IST

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం. ల్యాండింగ్ సమయంలో విమానానికి పక్షి తగిలినట్లు అనుమానించిన పైలెట్. వెంటనే ఏటీసీ టవర్‌కి సమాచారం అందించిన పైలట్‌. ఇండిగో విమానానికి పక్షి తగలలేదని ఏటీసీ టవర్ అధికారులు నిర్ధారించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలోని 162 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు ఇండిగో వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి