Breaking News

గుడ్ న్యూస్.. మరో గొప్ప పథకం ప్రారంభం


Published on: 29 Sep 2025 11:02  IST

తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. భాగ్యనగరంలో ఇవాళ(సోమవారం) రూ.5లకే బ్రేక్‌ఫాస్ట్ పథకం అందుబాటులోకి వచ్చింది. మోతీనగర్, మింట్ కాంపౌండ్ వద్ద ఉన్న ఇందిరమ్మ క్యాంటీన్‌ లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. తొలిదశలో 60 ప్రాంతాల్లో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.ఆ తర్వాత భాగ్యనగర వ్యాప్తంగా 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి శ్రీకారం చుట్టింది జీహెచ్ఎంసీ. 

Follow us on , &

ఇవీ చదవండి