Breaking News

ఈపీఎఫ్ఓ నుంచి శుభవార్త..


Published on: 07 Oct 2025 15:06  IST

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షనర్లకు శుభవార్త అందించనుంది. గత 11 సంవత్సరాలుగా మార్పు లేకుండా ఉన్న కనీస నెలవారీ పెన్షన్‌ను పెంచేందుకు సంస్థ చర్చలు జరుపుతోంది. అక్టోబర్ 10–11 తేదీలలో బెంగళూరులో జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో పెన్షన్ పెంపుతోపాటు సేవలను డిజిటలీకరణ చేసే EPFO 3.0 విధానం, పరిపాలనా సంస్కరణలు కూడా ఈ చర్చలో ఉంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి