Breaking News

జగన్.. పాపాలను కడుక్కోలేరు..సోమిరెడ్డి సెటైర్లు


Published on: 07 Oct 2025 16:46  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగుదేశం ఎమ్మెల్యే, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్(X) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కాంపై విమర్శలు చేశారు. ‘ఏంది జగనన్నా..మీ నోటి వెంట నీతిసూక్తులా’ అని ఎద్దేవా చేశారు. నిత్యం నేరగాళ్లకు కొమ్ముకాస్తూ ఐదేళ్లు అరాచకాలకు పాల్పడిన జగన్.. ఎన్ని జన్మలెత్తినా పాపాలను కడుక్కోలేరని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.

Follow us on , &

ఇవీ చదవండి