Breaking News

వయోవృద్దుల దర్శనంపై టీటీడీ క్లారిటీ..


Published on: 10 Oct 2025 12:40  IST

తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వయోవృద్ధుల దర్శనంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. సీనియర్ సిటిజన్స్ ఫ్రీ దర్శనంపై వస్తున్న పుకార్లను నమ్మవద్దని భక్తులకు టీటీడీ మరోసారి విజ్ఞప్తి చేస్తోంది. వాస్తవం ఏమిటో భక్తులకు వివరించింది.ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది.టికెట్ పొందిన వ్యక్తికి రూ. 50 ఒక లడ్డూ ఉచితంగా లభిస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి