Breaking News

జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారు..


Published on: 10 Oct 2025 14:11  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఐదేళ్లలో వేల కోట్లు దోచుకున్నారని.. ఇంకా సరిపోలేదా అని ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్‌కి ఐదేళ్లు అధికారం ఇస్తే... ఏమి చేయలేక.. ఇప్పుడు తమ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేశంలో జీఎస్టీ 2.0 ఫలితాలతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి